ఏపీలో కొత్తగా 8,147 కరోనా పాజిటివ్ కేసులు
- July 24, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అలాగే కొత్తగా 2,380 మంది కోవిద్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి-11, కృష్ణ-09, కర్నూల్-08, శ్రీకాకుళం-07, పశ్చిమ గోదావరి-05, గుంటూరు-03,
విశాఖపట్టం-03, చిత్తూరు-01, ప్రకాశం-01, విజయనగరం-01 మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 15,41,993 శాంపిల్స్ ని పరీక్షించారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 77,963 పాజిటివ్ కేసులకు గాను 37,198 మంది డిశ్చార్జ్ కాగా.. 993 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 39,832 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







