మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత--సైబరాబాద్ కమీషనర్
- July 24, 2020
హైదరాబాద్:మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు సీపీ సజ్జనార్. మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో మూడు డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలు, రెండు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కరోనా రోగులకు ప్లాస్మా దాతలు 27 మందిని సత్కరించిన సీపీ సజ్జనార్.. ప్లాస్మా దాతలను ఆదర్శంగా తీసుకుని కరోనా బారిన పడిన వారికి ప్లాస్మాను దానం చేయాలని కోరారు.



తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







