మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత--సైబరాబాద్ కమీషనర్
- July 24, 2020
హైదరాబాద్:మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు సీపీ సజ్జనార్. మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో మూడు డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలు, రెండు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కరోనా రోగులకు ప్లాస్మా దాతలు 27 మందిని సత్కరించిన సీపీ సజ్జనార్.. ప్లాస్మా దాతలను ఆదర్శంగా తీసుకుని కరోనా బారిన పడిన వారికి ప్లాస్మాను దానం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?