మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత--సైబరాబాద్ కమీషనర్
- July 24, 2020
హైదరాబాద్:మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు సీపీ సజ్జనార్. మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో మూడు డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలు, రెండు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కరోనా రోగులకు ప్లాస్మా దాతలు 27 మందిని సత్కరించిన సీపీ సజ్జనార్.. ప్లాస్మా దాతలను ఆదర్శంగా తీసుకుని కరోనా బారిన పడిన వారికి ప్లాస్మాను దానం చేయాలని కోరారు.



తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







