భారత్ లో 14 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- July 27, 2020
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,931 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం 14 లక్షలు దాటింది, అనేక రాష్ట్రాలు రోజువారీ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన బులెటిన్ ప్రకారం భారతదేశం యొక్క కోవిడ్ -19 సంఖ్య 14,35,453 గా ఉంది, అలాగే గడిచిన 24 గంటల్లో 708 మరణాలు చోటుచేసుకోవడంతో కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,85,114 యాక్టివ్ కేసులుండగా, మహమ్మారి నుంచి 9,17,568 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







