దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ పనివేళలు
- July 27, 2020
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలీడేస్లోనూ తెరిచే వుంటుందని కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి చెప్పారు. జులై 19, ఆదివారం దుబాయ్లోని కాన్సులేట్ బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ డిప్లమాట్, ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారాయన. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సెలవు రోజుల్లోనూ కాన్సులేట్ తెరిచే వుంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యసవర పరిస్థితుల్లో కాన్సుల్ సర్వీసులు ఈ రోజుల్లో కూడా అందుబాటులో వుంటాయి. రానున్న రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమర్జెన్సీ కై అనగా పాస్పోర్ట్, ఇమేజ్ర్న్సీ పత్రాలు, వీసాలకై కాన్సులేట్ కి వచ్చేవారు 24*7 హెల్ప్ లైన్ నుంబర్లకు కాల్ చేసి రావలసిందిగా తద్వారా పనులు ఆలస్యమవ్వకుండా సాఫీగా జరిగేందుకు దోహదపడుతుందని సూచించారు అమన్ పూరి.
పాస్పోర్ట్ రెన్యువల్ కు https://embassy.passportindia.gov.in/ లోని ఆన్లైన్ దరఖాస్తును నింపాలి.
ఎమెజెన్సీ నంబర్లు:
056 – 5463903 (24*7)
054 – 3090575 / 054 – 3090571 / 054 – 3090572 (ఉ 8 గం.ల నుండి రా 8 గం.ల వరకు..అన్ని రోజులు పనిచేయబడును)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







