ట్యాక్సీలు రేపటి నుంచి ప్రారంభం: ఒకే ప్రయాణీకుడితో!
- July 27, 2020
కువైట్ సిటీ:కరోనా లాక్డౌన్ నుంచి ఉపశమన చర్యల్లో భాగంగా మూడో ఫేజ్లోకి ప్రవేశిస్తున్న దరిమిలా మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జులై 28 మంగళవారం నుంచి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి ఉపాధి కోల్పోయినవారికి ఇది ఊరటనిచ్చే అంశం. అయితే ట్యాక్సీలలో కేవలం ఒకే ప్రయాణీకుడికి అనుమతి వుంటుంది. ట్యాక్సీ డ్రైవర్కీ, ప్రయాణీకుడికి మధ్య ప్లాస్టిక్ తెర అడ్డంగా వుంటుంది. అయితే, భార్యాభర్తలిరువురూ వేర్వేరు ట్యాక్సీలలో వెళ్ళాలా.? అన్న విషయమై కొంత గందరగోళం వుంది. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో అర్థం కావడంలేదని ఓ ట్యాక్సీ సంస్థ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







