జూలై 2021 వరకు వర్క్ ప్రం హోం పొడిగించిన గూగుల్
- July 28, 2020
గూగుల్ యాజమాన్యం కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో గూగుల్ యాజమాన్యం ఉద్యోగులకు 2021 జూలై నెల వరకూ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు గూగల్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ఏడాది డిశంబర్ వరకూ వర్క్ ఫ్రం హోం అమలులో ఉంది. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు గూగుల్ యాజమాన్యం తెలిపింది. అయితే, గూగుల్ తీసుకున్న నిర్ణయం ఇతర సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?