జూలై 2021 వరకు వర్క్ ప్రం హోం పొడిగించిన గూగుల్
- July 28, 2020
గూగుల్ యాజమాన్యం కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో గూగుల్ యాజమాన్యం ఉద్యోగులకు 2021 జూలై నెల వరకూ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు గూగల్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ఏడాది డిశంబర్ వరకూ వర్క్ ఫ్రం హోం అమలులో ఉంది. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు గూగుల్ యాజమాన్యం తెలిపింది. అయితే, గూగుల్ తీసుకున్న నిర్ణయం ఇతర సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







