హర్మేనియన్ ట్రెయిన్ సర్వీసుల పునఃప్రారంభానికి కౌంట్డౌన్
- July 30, 2020
జెడ్డా: హర్మేనియన్ హై స్పీడ్ ట్రెయిన్ సర్వీసు పునఃప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మక్కా మరియు మదీనా మధ్య జెడ్డా మీదుగా అలాగే కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ ఆఫ్ రబిగ్ మీదుగా వెళ్ళే ఈ రైలు సర్వీసు సెప్టెంబర్ నుంచి మళ్ళీ అందుబాటులోకి రానుంది. ఈ ట్రెయిన్కి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అల్ హర్మేనియన్ రైల్వే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియలో రిజర్వేషన్లు చేసుకోవచ్చు. గత డిసెంబర్లో ఈ రైలు సర్వీసుని నిలిపివేశారు. జెడ్డాలోని సులేమానియా స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో దీన్ని ఆపేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ నేపథ్యంలో సర్వీసుల్ని ఆపేయాల్సి వచ్చింది. సర్వీసు రద్దు సమయంలో ప్రత్యేక మెయిన్టెనెన్స్ చర్యలు చేపట్టారు. మక్కా - మదీనా మధ్య రోజూ 12 ట్రిప్లు నడిచేవి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?