మోసపూరిత స్కీముపై సీబీఓ హెచ్చరిక
- July 30, 2020
మస్కట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ), మోసపూరిత స్కీముల పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ల రూపంలో మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఓ హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగుల్లా కొందరు ఈ మెసేజ్లను పంపి, వినియోగదారుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి, ఆ సమాచారం ద్వారా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామని, వినియోగదారులు మరింత అప్రమత్తంగా వుండాలని సిబిఓ పేర్కొంది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయ్యాయనీ, ఇతరత్రా సమస్యలు వచ్చాయని చెప్పి వినియోగదారుల్ని మోసగాళ్ళు తమ వలలోకి లాగుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







