సుప్రీం కమిటీ మీటింగ్పై ఆ ప్రచారంలో నిజం లేదు
- August 03, 2020
మస్కట్:ఆగస్ట్ 4వ తేదీన సుప్రీం కమిటీ సమావేశం జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి) పేర్కొంది. వాట్సాప్ ద్వారా ఓ తప్పుడు ప్రచారం జరుగుతోందనీ, సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాల్ని ఆగస్ట్ 4వ తేదీన తీసుకోబోతోందంటూ జరుగుతున్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఈ ప్రకటనలో జిసి స్పష్టతనిచ్చింది. అధికారికంగా అన్ని విషయాల్నీ ఎప్పటికప్పుడు ప్రజల ముంచుతున్న దరిమిలా, అధికారిక సమాచారం వచ్చేవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని జిసి సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







