నాన్ కువైటీ ప్రయాణీకులకి ‘ట్రాన్సిట్’ అవకాశం లేదు!
- August 03, 2020
కువైట్ సిటీ:31 దేశాల నుంచి వచ్చే నాన్ కువైటీ ప్రయాణీకులకు, కువైట్ మీదుగా ట్రాన్సిట్కి అనుమతి వుండదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులు 14 రోజులు నాన్ ప్రోహిబిటెడ్ దేశంలో వుండి, 72 గంటల లోపు పీసీఆర్ ద్వారా కరోనా టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొస్తే మాత్రం అనుమతిస్తారు. కాగా, కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోని డెస్టినేషన్స్కి విమానాల్ని పునఃప్రారంభిస్తూ కువైట్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. హై రిస్క్ దశాల్లో ఇండియా, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్, సిరియా, స్పెయిన్ తదితర దేశాలున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







