ఫ్రీ ట్రక్ మూమెంట్కి అనుమతిచ్చిన కస్టమ్స్ అధికారులు
- August 04, 2020
సౌదీ: సౌదీ కస్టమ్స్ అథారిటీస్, కరోనా నివారణ చర్యల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ట్రక్స్ మూమెంట్కి సంబంధించి ఇచ్చిన వెసులుబాట్లతో, వాటి కదలికలు ఇంకా సులభతరం కానుంది. ల్యాండ్ పోర్టుల ద్వారా జిసిసి దేశాల నుంచి వచ్చేందుకు వీలుగా ఈ అవకాశం కల్పించారు. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్లతో కింగ్డమ్ సరిహద్దుల్ని కలిగి వుంది. కరోనా నేపథ్యంలో ఈ బోర్డర్లను కొంత కాలం మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







