ఫ్రీ ట్రక్ మూమెంట్కి అనుమతిచ్చిన కస్టమ్స్ అధికారులు
- August 04, 2020
సౌదీ: సౌదీ కస్టమ్స్ అథారిటీస్, కరోనా నివారణ చర్యల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ట్రక్స్ మూమెంట్కి సంబంధించి ఇచ్చిన వెసులుబాట్లతో, వాటి కదలికలు ఇంకా సులభతరం కానుంది. ల్యాండ్ పోర్టుల ద్వారా జిసిసి దేశాల నుంచి వచ్చేందుకు వీలుగా ఈ అవకాశం కల్పించారు. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్లతో కింగ్డమ్ సరిహద్దుల్ని కలిగి వుంది. కరోనా నేపథ్యంలో ఈ బోర్డర్లను కొంత కాలం మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







