కరోనా కేసుల నమోదు వివరాల ప్రకటనను పునరుద్ధరించిన ఒమన్
- August 05, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల నమోదు వివరాలను మళ్లీ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేటి(ఆగస్ట్ 5) నుంచి ప్రతి రోజు దేశంలో నమోదయ్యే కోవిడ్ 19 కొత్త కేసులను ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు తెలియజేయనున్నారు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నా..ఈద్ సందర్భంగా జులై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు కొత్తగా నమోదైన కేసుల ప్రకటించటాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈద్ ముగియటంతో ఆగస్ట్ 5 నుంచి కరోనా కొత్త కేసుల నమోదు వివరాలను ప్రకటించనున్నట్లు ఒమన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







