కరోనా కేసుల నమోదు వివరాల ప్రకటనను పునరుద్ధరించిన ఒమన్
- August 05, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల నమోదు వివరాలను మళ్లీ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేటి(ఆగస్ట్ 5) నుంచి ప్రతి రోజు దేశంలో నమోదయ్యే కోవిడ్ 19 కొత్త కేసులను ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు తెలియజేయనున్నారు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నా..ఈద్ సందర్భంగా జులై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు కొత్తగా నమోదైన కేసుల ప్రకటించటాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈద్ ముగియటంతో ఆగస్ట్ 5 నుంచి కరోనా కొత్త కేసుల నమోదు వివరాలను ప్రకటించనున్నట్లు ఒమన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







