కరోనా కేసుల నమోదు వివరాల ప్రకటనను పునరుద్ధరించిన ఒమన్
- August 05, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల నమోదు వివరాలను మళ్లీ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేటి(ఆగస్ట్ 5) నుంచి ప్రతి రోజు దేశంలో నమోదయ్యే కోవిడ్ 19 కొత్త కేసులను ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు తెలియజేయనున్నారు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నా..ఈద్ సందర్భంగా జులై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు కొత్తగా నమోదైన కేసుల ప్రకటించటాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈద్ ముగియటంతో ఆగస్ట్ 5 నుంచి కరోనా కొత్త కేసుల నమోదు వివరాలను ప్రకటించనున్నట్లు ఒమన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!