సేఫ్టీ మెజర్స్తో అల్ అయిన్ జూ పునఃప్రారంభం
- August 05, 2020
యూఏఈ: అల్ అయిన్ జూ, సందర్శకుల కోసం తిరిగి ప్రారంభమయ్యింది. జూ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జూ పనిచేస్తుంది. షేక్ జాయెద్ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్ కూడా రీ-ఓపెన్ చేశారు. అల్ అయిన్ జూ డైరెక్టర్ జనరల్ ఘానిం ముబారక్ అల్ హజెరి మాట్లాడుతూ, జూలో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. రోజులో 1,800 మంది కంటే ఎక్కువమంది విజిటర్స్ని అనుమతించబోమని పేర్కొన్నారాయన. షేక్ జాయెద్ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్లో 53 మంది విజిటర్స్కి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఎలక్ట్రానిక్ టికెట్ బుకింగ్ విధానంలో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. టిక్కెట్ కౌంటర్లు కూడా అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







