సేఫ్టీ మెజర్స్తో అల్ అయిన్ జూ పునఃప్రారంభం
- August 05, 2020
యూఏఈ: అల్ అయిన్ జూ, సందర్శకుల కోసం తిరిగి ప్రారంభమయ్యింది. జూ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జూ పనిచేస్తుంది. షేక్ జాయెద్ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్ కూడా రీ-ఓపెన్ చేశారు. అల్ అయిన్ జూ డైరెక్టర్ జనరల్ ఘానిం ముబారక్ అల్ హజెరి మాట్లాడుతూ, జూలో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. రోజులో 1,800 మంది కంటే ఎక్కువమంది విజిటర్స్ని అనుమతించబోమని పేర్కొన్నారాయన. షేక్ జాయెద్ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్లో 53 మంది విజిటర్స్కి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఎలక్ట్రానిక్ టికెట్ బుకింగ్ విధానంలో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. టిక్కెట్ కౌంటర్లు కూడా అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?