ఫేక్ ట్రావెల్ పేపర్స్ని గుర్తించేందుకు స్మార్ట్ సిస్టమ్
- August 06, 2020
దుబాయ్:వివిధ దేశాలకు చెందిన ట్రావెల్ డాక్యుమెంట్లకు సంబంధించి డిజిటల్ ఎన్సైక్లోపిడియాని దుబాయ్లో ప్రారంభించారు. ‘దుబాయ్ ఇ-డాక్యుమెంట్స్ సిస్టం’గా దీన్ని వ్యవహరించనున్నారు. దీంట్లోని స్మార్ట్ మెకానిజం, ఫేక్ ట్రావెల్ డాక్యుమెంట్లను గుర్తిస్తుంది. యూఏఈకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రత్యేక గుర్తింపుని ఈ వ్యవస్థ మరింత ప్రత్యేకంగా మార్చనుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







