ఫేక్ ట్రావెల్ పేపర్స్ని గుర్తించేందుకు స్మార్ట్ సిస్టమ్
- August 06, 2020
దుబాయ్:వివిధ దేశాలకు చెందిన ట్రావెల్ డాక్యుమెంట్లకు సంబంధించి డిజిటల్ ఎన్సైక్లోపిడియాని దుబాయ్లో ప్రారంభించారు. ‘దుబాయ్ ఇ-డాక్యుమెంట్స్ సిస్టం’గా దీన్ని వ్యవహరించనున్నారు. దీంట్లోని స్మార్ట్ మెకానిజం, ఫేక్ ట్రావెల్ డాక్యుమెంట్లను గుర్తిస్తుంది. యూఏఈకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రత్యేక గుర్తింపుని ఈ వ్యవస్థ మరింత ప్రత్యేకంగా మార్చనుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







