మదినాలో దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- August 08, 2020
సౌదీ: ఇద్దరు సౌదీలు, ముగ్గురు యెమెనీ నివాసితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మదీనాలోని ఓ ఇంట్లోకి దూరి 150,000 సౌదీ రియాల్స్ నగదు, అలాగే 1.2 మిలియన్ సౌదీ రియాల్స్ విలువైన నగల్ని దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగిందని మదీనా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తాని చెప్పారు. మరో ఘటనలో ఇద్దరు సౌదీ వ్యక్తులు, ఓ యెమనీ రెసిడెంట్ని అరెస్ట్ చేశారు. మదీనాలోనే ఓ ఇంట్లో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. 380,000 సౌదీ రియాల్స్తోపాటు బంగారాన్ని నిందితులు దొంగిలించారు. దొంగిలించబడిన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?