మదినాలో దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- August 08, 2020
సౌదీ: ఇద్దరు సౌదీలు, ముగ్గురు యెమెనీ నివాసితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మదీనాలోని ఓ ఇంట్లోకి దూరి 150,000 సౌదీ రియాల్స్ నగదు, అలాగే 1.2 మిలియన్ సౌదీ రియాల్స్ విలువైన నగల్ని దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగిందని మదీనా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తాని చెప్పారు. మరో ఘటనలో ఇద్దరు సౌదీ వ్యక్తులు, ఓ యెమనీ రెసిడెంట్ని అరెస్ట్ చేశారు. మదీనాలోనే ఓ ఇంట్లో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. 380,000 సౌదీ రియాల్స్తోపాటు బంగారాన్ని నిందితులు దొంగిలించారు. దొంగిలించబడిన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







