కోజికోడ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి..బాధితుల కుటుంబాలకు షేక్ మొహమ్మద్ సానుభూతి

- August 09, 2020 , by Maagulf
కోజికోడ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి..బాధితుల కుటుంబాలకు షేక్ మొహమ్మద్ సానుభూతి

అబుధాబి:కోడికోడ్ విమాన ప్రమాదంపై క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుధాబి షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్  విచారం వ్యక్తం చేశారు.బాధితుల కుటుంబాలకు మరియు మోదీ సంతాపం ప్రకటించారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటూ ట్వీట్లు చేశారు. కోజికోడ్ ఎయిర్పోర్ట్ లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి గురై 18 మంది మరణించిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదం తనను ఎంతో బాధించిందని,బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com