సౌదీలో కరోనా నుంచి కోలుకున్న 2,50,000 మంది
- August 09, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు కింగ్ డమ్ లో కరోనా బారిన పడిన వారిలో 2,50,000 మంది కోలుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు నిన్న కొత్తగా 1,492 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కరోనా కేసులలో రియాద్ లో 101, మదినాలో 61, దమ్మమ్ లో 47, జాజమ్ లో 47 మంది ఉన్నారు. ఇదిలాఉంటే వైరస్ బారిన పడి మరో 37 మంది చనిపోయినట్లు సౌదీ అరేబియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కింగ్ డమ్ పరిధిలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,130 మందికి పెరిగింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!