ఎట్టకేలకు కువైట్ నుంచి ఇండియాకి పయనమైన విమానం
- August 11, 2020కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభం తర్వాత తొలిసారిగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియాకి 322 మందితో కూడిన విమానం బయల్దేరింది. ఢిల్లీకి ఈ విమానం బయల్దేరినట్లు అధికారులు వివరించారు. కాగా, విజయవాడతోపాటు చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ అలాగే కొచ్చిన్ నగరాలకి రానున్న రోజుల్లో విమానాలు నడపనున్నారు. ఉదయం 10 గంటలకు కువైట్ నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరడం ఆనందంగా వుందని అల్ తాయెర్ గ్రూప్ వెల్లడించింది. కాగా, జజీరా ఎయిర్ వేస్ ఓ విమానాన్ని విజయవాడ విమానాశ్రయానికి నడుపుతోంది. కాగా, ఇండియా నుంచి కువైట్కి ఎలాంటి షెడ్యూల్డ్ విమానాలూ నడపడంలేదు.
తాజా వార్తలు
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా