సదరన్ గవర్నరేట్ సమ్మర్ సేఫ్టీ క్యాంపెయిన్
- August 12, 2020
బహ్రెయిన్: ‘యువర్ సేఫ్టీ ఇన్ సమ్మర్’ పేరుతో క్యాంపెయిన్ని సదరన్ గవర్నరేట్ చేపడుతోంది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సెక్యూరిటీ కమిటీ రికమండేషన్స్కి అనుగుణంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్ సీజన్ నేపథ్యంలో సిటిజన్స్ అలాగే రెసిడెన్స్ సేఫ్టీకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు వివరించారు. అధికారుల బృందం, అవేర్నెస్ టూర్ని ఇప్పటికే నిర్వహించింది. సమ్మర్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పేర్కొంటూ ఫ్లయర్స్ని పంపిణీ చేశారు. చల్లటి నీళ్ళు, జ్యూస్లను పలువురు కార్మికులకు అందించడం జరిగింది. సమ్మర్ నేపథ్యంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!









