సదరన్ గవర్నరేట్ సమ్మర్ సేఫ్టీ క్యాంపెయిన్
- August 12, 2020
బహ్రెయిన్: ‘యువర్ సేఫ్టీ ఇన్ సమ్మర్’ పేరుతో క్యాంపెయిన్ని సదరన్ గవర్నరేట్ చేపడుతోంది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సెక్యూరిటీ కమిటీ రికమండేషన్స్కి అనుగుణంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్ సీజన్ నేపథ్యంలో సిటిజన్స్ అలాగే రెసిడెన్స్ సేఫ్టీకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు వివరించారు. అధికారుల బృందం, అవేర్నెస్ టూర్ని ఇప్పటికే నిర్వహించింది. సమ్మర్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పేర్కొంటూ ఫ్లయర్స్ని పంపిణీ చేశారు. చల్లటి నీళ్ళు, జ్యూస్లను పలువురు కార్మికులకు అందించడం జరిగింది. సమ్మర్ నేపథ్యంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







