సదరన్ గవర్నరేట్ సమ్మర్ సేఫ్టీ క్యాంపెయిన్
- August 12, 2020
బహ్రెయిన్: ‘యువర్ సేఫ్టీ ఇన్ సమ్మర్’ పేరుతో క్యాంపెయిన్ని సదరన్ గవర్నరేట్ చేపడుతోంది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సెక్యూరిటీ కమిటీ రికమండేషన్స్కి అనుగుణంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్ సీజన్ నేపథ్యంలో సిటిజన్స్ అలాగే రెసిడెన్స్ సేఫ్టీకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు వివరించారు. అధికారుల బృందం, అవేర్నెస్ టూర్ని ఇప్పటికే నిర్వహించింది. సమ్మర్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పేర్కొంటూ ఫ్లయర్స్ని పంపిణీ చేశారు. చల్లటి నీళ్ళు, జ్యూస్లను పలువురు కార్మికులకు అందించడం జరిగింది. సమ్మర్ నేపథ్యంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







