సిటిజన్స్, రెసిడెన్సీలపై ట్రాఫిక్ ఫైన్స్ ప్రచారాన్ని ఖండించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- August 13, 2020
కువైట్: ట్రాఫిక్ చట్టాన్ని అనుసరించి పౌరులు, ప్రవాసీయులపై జరిమానాలు విధించారన్న ప్రచారాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖండించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించారంటూ ఇటీవలె సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం తమ అధికారిక వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నామని..అందువల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన విజువల్స్ తమకు అందుబాటులో లేవని కూడా స్పష్టం చేసింది. ఏదైనా విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత అధికారిక వర్గాల నుంచి కన్ఫమ్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖలోని పౌరసంబంధాలు, భద్రతా వ్యావహారాల సాధారణ విభాగం అధికారులు సూచించారు. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు తము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







