ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి బీఎల్ఎస్ సేవా కేంద్రాలు
- August 17, 2020
యూఏఈ:లాక్ డౌన్ ఇన్నాళ్లుగా నిలిచిపోయిన బీఎల్ఎస్ సేవా కేంద్రాలు..ఇక ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు పాస్ పోర్ట్, ఇతర సేవలు పూర్తి స్థాయిలో అందనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్ట్ 24 నుంచి సేవలు ప్రారంభించనున్న బీఎల్ఎస్ కేంద్రాల వివరాలు...దుబాయ్ లోని కేరళా ముస్లిం కల్చర్ సెంటర్ లోని మొదటి అంతస్తు, రూం నెం. 102లో ఉంది. మరోటి రస్ అల్ ఖైమాలోని ఇండియన్ స్కూల్ పక్క బిల్డింగ్ లో ఇండియన్ రిలీఫ్ కమిటీలో ఉంది. ఈ రెండు బీఎల్ఎస్ సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రెండు కేంద్రాల్లో ఆన్ లైన్ అపాయింట్మెంట్ సేవలు ఈ రోజు (ఆగస్ట్ 17) నుంచి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







