ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి బీఎల్ఎస్ సేవా కేంద్రాలు
- August 17, 2020
యూఏఈ:లాక్ డౌన్ ఇన్నాళ్లుగా నిలిచిపోయిన బీఎల్ఎస్ సేవా కేంద్రాలు..ఇక ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు పాస్ పోర్ట్, ఇతర సేవలు పూర్తి స్థాయిలో అందనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్ట్ 24 నుంచి సేవలు ప్రారంభించనున్న బీఎల్ఎస్ కేంద్రాల వివరాలు...దుబాయ్ లోని కేరళా ముస్లిం కల్చర్ సెంటర్ లోని మొదటి అంతస్తు, రూం నెం. 102లో ఉంది. మరోటి రస్ అల్ ఖైమాలోని ఇండియన్ స్కూల్ పక్క బిల్డింగ్ లో ఇండియన్ రిలీఫ్ కమిటీలో ఉంది. ఈ రెండు బీఎల్ఎస్ సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రెండు కేంద్రాల్లో ఆన్ లైన్ అపాయింట్మెంట్ సేవలు ఈ రోజు (ఆగస్ట్ 17) నుంచి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!
- ఒమన్లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో వారంలో 1,158 మంది అక్రమ నివాసితులు అరెస్టు..!!
- ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!









