సమ్మర్ డొనేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్న ఐసీఆర్ఎఫ్
- August 19, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), 400 మందికి పైగా వర్కర్స్కి వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, బిర్యానీతో కూడిన లంచ్ బాక్స్లను పంపిణీ చేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సనద్ వద్ద అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ వర్క్ సైట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఆర్ఎఫ్ వాలంటీర్లు, ఫేస్ మాస్కులు అలాగే యాంటీ బాక్టీరియల్ సోప్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఫ్లయర్స్ని కూడా పంపిణీ చేశారు. సమ్మర్ నేపథ్యంలో ఎండ దెబ్బ తగలకుండా తగినంత నీటిని వర్కర్స్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని ఐసీఆర్ఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









