సోషల్ మీడియాలో కువైట్ని అవమానించిన ఈజిప్టియన్ పౌరులు
- August 19, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈజిప్టియన్ పౌరులపై 16 ఫిర్యాదులను నమోదు చేసింది. కువైట్ని అవమానించేలా నిందితులు, సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ క్వశ్చన్కి సమాధానంగా ఫారిన్ మినిస్టర్ షేక్ అహ్మద్ అల్ నాజర్ మాట్లాడుతూ, కైరోలోని కువైట్ ఎంబసీ, జనవరి 2020 నుంచి ఇప్పటిదాకా నమోదైన ఈ కేసుల వివరాల్ని ప్రస్తావించినట్లు చెప్పారు. సోషల్ మీడియా అలాగే శాటిలైట్ ఛానెల్స్ ద్వారా కువైట్పై విద్వేషం చిమ్ముతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం









