సోషల్ మీడియాలో కువైట్ని అవమానించిన ఈజిప్టియన్ పౌరులు
- August 19, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈజిప్టియన్ పౌరులపై 16 ఫిర్యాదులను నమోదు చేసింది. కువైట్ని అవమానించేలా నిందితులు, సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ క్వశ్చన్కి సమాధానంగా ఫారిన్ మినిస్టర్ షేక్ అహ్మద్ అల్ నాజర్ మాట్లాడుతూ, కైరోలోని కువైట్ ఎంబసీ, జనవరి 2020 నుంచి ఇప్పటిదాకా నమోదైన ఈ కేసుల వివరాల్ని ప్రస్తావించినట్లు చెప్పారు. సోషల్ మీడియా అలాగే శాటిలైట్ ఛానెల్స్ ద్వారా కువైట్పై విద్వేషం చిమ్ముతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







