కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని : కేసీఆర్
- February 07, 2016
కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. కృష్ణా పుష్కరాలపై ఆదివారం ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. కృష్ణా పుష్కరాలు తెలంగాణలో రెండు జిల్లాల్లోనే జరుగుతుండటంతో 50 పుష్కర ఘాట్లను నిర్మించాలన్నారు. కృష్ణా నది వరకు వెళ్లేందుకు రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









