ఒమన్ లో కొత్తగా 188 కరోనా పాజిటివ్ కేసులు,6 మరణాలు
- August 19, 2020
మస్కట్:ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 19న దేశంలో కొత్తగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.211 మంది రికవర్ అయ్యారు.కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 83,606 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటి దాకా మొత్తం 603 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 78,188 మంది పూర్తిగా రికవరీ అయ్యారు
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









