‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్జెట్ ప్రత్యేక ఆఫర్!
- August 20, 2020
న్యూఢిల్లీ:తరచుగా విమానయానం చేసే కస్టమర్ల కోసం ‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్జెట్ ఒక ప్రత్యేక ఆఫర్ ప్రారంభించింది. దీని కింద విమాన టికెట్ల బుకింగ్, అప్గ్రేడ్, ఆహారం, ఇతరత్రా దేనిపై అయినా ఖర్చు చేసే ప్రతీ రూ.100కి 10 రివార్డు పాయింట్లు జత అవుతూ ఉంటాయి. ఒక్కో రివార్డు పాయింటు విలువ 0.50 పైసలు. స్పైస్జెట్ ప్రోగ్రాం కింద క్లాసిక్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం విభాగాలుంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!