‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్జెట్ ప్రత్యేక ఆఫర్!
- August 20, 2020
న్యూఢిల్లీ:తరచుగా విమానయానం చేసే కస్టమర్ల కోసం ‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్జెట్ ఒక ప్రత్యేక ఆఫర్ ప్రారంభించింది. దీని కింద విమాన టికెట్ల బుకింగ్, అప్గ్రేడ్, ఆహారం, ఇతరత్రా దేనిపై అయినా ఖర్చు చేసే ప్రతీ రూ.100కి 10 రివార్డు పాయింట్లు జత అవుతూ ఉంటాయి. ఒక్కో రివార్డు పాయింటు విలువ 0.50 పైసలు. స్పైస్జెట్ ప్రోగ్రాం కింద క్లాసిక్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం విభాగాలుంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







