ప్రయాణీకులకు డొమెస్టిక్ క్వారంటైన్ రద్దు చేసిన బహ్రెయిన్
- August 20, 2020
మనామా:దేశంలోకి వచ్చే ప్రయాణీకులకు డొమెస్టిక్ క్వారంటైన్ని రద్దు చేస్తూ బహ్రెయిన్ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఆగస్ట్ 16 మధ్య ప్రయాణీకుల్ని పరీక్షించగా కేవలం 0.2 శాతం ప్రయాణీకులు మాత్రమే కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దేశంలోకి వచ్చేవారు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకునే విమానం ఎక్కాలని బహ్రెయిన్ చెబుతోంది. కాగా, అవసరమైతే హోం క్వారంటైన్ ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తామని ముందుగానే హామీ పత్రం ప్రయాణీకులు ఇవ్వాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







