ప్రయాణీకులకు డొమెస్టిక్ క్వారంటైన్ రద్దు చేసిన బహ్రెయిన్
- August 20, 2020
మనామా:దేశంలోకి వచ్చే ప్రయాణీకులకు డొమెస్టిక్ క్వారంటైన్ని రద్దు చేస్తూ బహ్రెయిన్ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఆగస్ట్ 16 మధ్య ప్రయాణీకుల్ని పరీక్షించగా కేవలం 0.2 శాతం ప్రయాణీకులు మాత్రమే కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దేశంలోకి వచ్చేవారు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకునే విమానం ఎక్కాలని బహ్రెయిన్ చెబుతోంది. కాగా, అవసరమైతే హోం క్వారంటైన్ ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తామని ముందుగానే హామీ పత్రం ప్రయాణీకులు ఇవ్వాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







