దిల్లీ బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబునాయుడు..
- February 07, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్కు తుదిరూపు ఇచ్చే సమయంలో సీఎం చేసే ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అరుణ్జైట్లీతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభుతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థికలోటు, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









