దిల్లీ బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబునాయుడు..
- February 07, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్కు తుదిరూపు ఇచ్చే సమయంలో సీఎం చేసే ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అరుణ్జైట్లీతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభుతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థికలోటు, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







