దుబాయ్ చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీం
- August 23, 2020
దుబాయ్:సెప్టెంబర్19న IPL ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి.సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కాస్త ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం యూఏఈ చేరుకున్నాయి.వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆటగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.IPL నిర్వహణకు BCCI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ఆరు రోజుల పాటు ప్రత్యేక క్వారంటైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు దుబాయ్,అబుధాబి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







