తమ ఇంధన వినియోగదారులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని అడ్నోక్ అభ్యర్ధన
- February 08, 2016
అద్నోక్ వాల్లేట్ ఖాతాను ప్రారంభించడం ద్వారా స్మార్ట్ ట్యాగ్, అద్నోక్ ప్లస్ టోకెన్ చెల్లింపు రిటైల్ ధరను పొందవచ్చని ప్రకటించింది. 2016 మార్చ్ 1 వ తేదీ నుంచి అద్నోక్ కంపెనీ వినియోగదారులకు స్మార్ట్ ట్యాగ్ రిటైల్ ధర 250 దినార్లు , ప్లస్ కార్డు 50 దినార్లకు అందివ్వనుంది. ఇందుకు సంబంధించిన నరింత సమాచారం కోసం " adnocdistributian (dot ) ae /snart " ను సందర్శించవచ్చని తెలిపారు. ఈ స్మార్ట్ ట్యాగ్ ను , అద్నోక్ వాల్లేట్ ఖాతా నుంచి తొలి 5,000 వినియోగదారులకు ఉచిత అద్నోక్ ప్లస్ కార్డులు, స్మార్ట్ ట్యాగ్ లను అందివ్వనుంది. దీనితోపాటు నమోదు ప్రారంభ వినియోగదారులకు ఏమరేట్స్ గుర్తింపు కార్డులను అద్నోక్ వాల్లేట్ ఖాతాలతో ఉచితంగా అనుసంధానం చేయబడుతుంది. అద్నోక్ వాల్లేట్ వినియోగదారులు మూడు రకాలుగా సేవా కేంద్రాల నుండి వారి కొనుగోళ్ళు చేసేందుకు అనుమతిస్తుంది. స్మార్ట్ ట్యాగ్ ద్వారా, అద్నోక్ ప్లస్ కార్డ్స్, అద్నోక్ తో అనుసంధానం చేయబడిన గుర్తింపు కార్డుల ద్వారా చెల్లింపునకు వీలవుతుంది. ఈ స్మార్ట్ పేమెంట్లు భద్రత మరియు సౌక్యవంతంగా ఎక్కడ నుంచైనా , ఏ సమయంలోనైనా అద్నోక్ వినియోగదారులు మొబైల్ ఫోన్లు , టాబ్లాయిడ్ల ద్వారా అనుసంధానించవచ్చు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







