పాస్పోర్ట్ ఔట్ సోర్స్ సెంటర్ని సందర్శించిన భారత రాయబారి
- August 24, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారి సిబి జార్జి, జిలీబ్లోని పాస్పోర్ట్ ఔట్సోర్సింగ్ సెంటర్స్లో ఆకస్మిక పర్యటన చేశారు. కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమైన ఆయన, అక్కడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న సేవల్ని పరిశీలించారు. పాస్పోర్ట్ సంబంధిత వ్యవహారాలని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గత వారంలో జరిగిన ఓపెన్ హౌస్ మీటింగ్, కమ్యూనిటీ అసోసియేషన్స్ నేపథ్యంలో పాస్పోర్ట్ సంబంధిత సమస్యలు కొన్ని తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయబారి శిబి జార్జి, ఆయా అంశాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని స్వయంగా హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం పట్ల ఇది ఆహ్వానించదగ్గ ముందడుగు అని శిబి జార్జి పర్యటనపై ఇండియన్ కమ్యూనిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?