పాస్పోర్ట్ ఔట్ సోర్స్ సెంటర్ని సందర్శించిన భారత రాయబారి
- August 24, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారి సిబి జార్జి, జిలీబ్లోని పాస్పోర్ట్ ఔట్సోర్సింగ్ సెంటర్స్లో ఆకస్మిక పర్యటన చేశారు. కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమైన ఆయన, అక్కడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న సేవల్ని పరిశీలించారు. పాస్పోర్ట్ సంబంధిత వ్యవహారాలని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గత వారంలో జరిగిన ఓపెన్ హౌస్ మీటింగ్, కమ్యూనిటీ అసోసియేషన్స్ నేపథ్యంలో పాస్పోర్ట్ సంబంధిత సమస్యలు కొన్ని తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయబారి శిబి జార్జి, ఆయా అంశాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని స్వయంగా హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం పట్ల ఇది ఆహ్వానించదగ్గ ముందడుగు అని శిబి జార్జి పర్యటనపై ఇండియన్ కమ్యూనిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







