మదర్ స్పాన్సర్ షిప్కి చైల్డ్ రెసిడెన్సీ ట్రాన్స్ఫర్
- August 24, 2020
కువైట్ సిటీ:జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్, చైల్డ్ రెసిడెన్సీని తల్లికి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో గతంలో వున్న ఇబ్బందుల్ని సరిచేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం, చిన్నారుల తండ్రి చనిపోవడం లేదా శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగినప్పుడు, తల్లి స్పాన్సర్షిప్ వర్తించేలా చైల్డ్ రెసిడెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే, తల్లి వేతనం 500 దిర్హావ్ుల కంటే ఎక్కువ వుండాలి. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఫిమేల్ టీచర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేసే నర్సింగ్ స్టాఫ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కింద పనిచేసే ఫిమేల్ డాక్టర్స్కి ఇతర నిబంధనలతో సంబంధం లేకుండా వరా పిల్లలకు చైల్డ్ రెసిడెన్సీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!