మదర్ స్పాన్సర్ షిప్కి చైల్డ్ రెసిడెన్సీ ట్రాన్స్ఫర్
- August 24, 2020
కువైట్ సిటీ:జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్, చైల్డ్ రెసిడెన్సీని తల్లికి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో గతంలో వున్న ఇబ్బందుల్ని సరిచేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం, చిన్నారుల తండ్రి చనిపోవడం లేదా శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగినప్పుడు, తల్లి స్పాన్సర్షిప్ వర్తించేలా చైల్డ్ రెసిడెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే, తల్లి వేతనం 500 దిర్హావ్ుల కంటే ఎక్కువ వుండాలి. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఫిమేల్ టీచర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేసే నర్సింగ్ స్టాఫ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కింద పనిచేసే ఫిమేల్ డాక్టర్స్కి ఇతర నిబంధనలతో సంబంధం లేకుండా వరా పిల్లలకు చైల్డ్ రెసిడెన్సీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







