అబుధాబిలో 520 బస్సుల్లో ఇంటర్నెట్ ఉచితం
- August 25, 2020
అబుధాబిలో 520 బస్సుల్లో ప్రయాణించేవారికి ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) ఈ మేరకు తొలి ఫేజ్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. అన్ని పబ్లిక్ బస్సుల్లోనూ వైఫై ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు. తొలి ఫేజ్లో మొత్తం 520 బస్సుల్లో 410 అబుదాబీ సిటీలోనూ, మరో 110 బస్సులు అల్ అయిన్ సిటీలోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నాయి. ‘డు’ సంస్థతో ఐటిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం పెంచేలా తెచ్చిన మార్పుల్లో ఇదీ ఓ భాగం. బస్ షెల్టర్లు అలాగే మెయిన్ బస్టాండ్లలోనూ వైఫై అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







