అబుధాబిలో 520 బస్సుల్లో ఇంటర్నెట్ ఉచితం
- August 25, 2020అబుధాబిలో 520 బస్సుల్లో ప్రయాణించేవారికి ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) ఈ మేరకు తొలి ఫేజ్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. అన్ని పబ్లిక్ బస్సుల్లోనూ వైఫై ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు. తొలి ఫేజ్లో మొత్తం 520 బస్సుల్లో 410 అబుదాబీ సిటీలోనూ, మరో 110 బస్సులు అల్ అయిన్ సిటీలోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నాయి. ‘డు’ సంస్థతో ఐటిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం పెంచేలా తెచ్చిన మార్పుల్లో ఇదీ ఓ భాగం. బస్ షెల్టర్లు అలాగే మెయిన్ బస్టాండ్లలోనూ వైఫై అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?