ప్రయాణీకులకు మాత్రమే ఎయిర్పోర్ట్ బిల్డింగ్లోకి అనుమతి
- August 25, 2020
కువైట్ సిటీ:డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - కువైట్, ప్రయాణీకులు మాత్రమే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నామనీ, ప్రయాణీకులకు సహాయకులుగా వచ్చేవారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రయాణీకుల్ని పంపించేందుకు, వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చేవారికి ఎయిర్పోర్ట్లోకి అనుమతించబోమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తేల్చి చెప్పింది. హెల్త్ అథారిటీస్ చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ లోపల ఎక్కువ జనం గుమికూడకుండా వుండేందుకు తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







