ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్.
- August 25, 2020
హైదరాబాద్:కోవిడ్ 19 తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే, వాక్సిన్ కోసం అన్ని దేశాలు వెదురుచూస్తున్నాయి, ప్రస్తుతం వాక్సిన్ వచ్చేవరకు కరొనను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే , ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు ఈ మందులు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వటానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రంలో భాగంగా ఈ రోజు తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఆర్గనైజింగ్ మూర్తి మరియు నందమూరి బాలకృష్ణ కాస్ట్యూమర్ ఏ బి ఆర్ మోహన్ రావు గార్లు కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి మరియు యాంటీఆక్సిడాంట్,మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ క్యాప్సూల్స్ మందులను అందజేశారు.
ఈ సందర్బంగా తెలుగు సినీ స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ జి. శ్రీను మాట్లాడుతూ... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇచ్చిన మందులు విధిగా మా సభ్యులందరు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నఅన్నారు.ట్రెజరర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ... ఈ కార్యక్రంలో పాలుగొన్న ప్రతి వక్కరికి ధన్యవాదాలు అన్నారు
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







