ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్.
- August 25, 2020
హైదరాబాద్:కోవిడ్ 19 తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే, వాక్సిన్ కోసం అన్ని దేశాలు వెదురుచూస్తున్నాయి, ప్రస్తుతం వాక్సిన్ వచ్చేవరకు కరొనను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే , ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు ఈ మందులు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వటానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రంలో భాగంగా ఈ రోజు తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఆర్గనైజింగ్ మూర్తి మరియు నందమూరి బాలకృష్ణ కాస్ట్యూమర్ ఏ బి ఆర్ మోహన్ రావు గార్లు కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి మరియు యాంటీఆక్సిడాంట్,మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ క్యాప్సూల్స్ మందులను అందజేశారు.
ఈ సందర్బంగా తెలుగు సినీ స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ జి. శ్రీను మాట్లాడుతూ... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇచ్చిన మందులు విధిగా మా సభ్యులందరు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నఅన్నారు.ట్రెజరర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ... ఈ కార్యక్రంలో పాలుగొన్న ప్రతి వక్కరికి ధన్యవాదాలు అన్నారు
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







