75,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- August 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అథారిటీస్, రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. మొత్తం 75,000 మందికి పైగా ఉల్లంఘనులు వున్నట్లు గుర్తించారు. వీరంతా అమ్నెస్టీని వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. వీరందర్నీ అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించినట్లు వివరించారు అధికారులు. కాగా, 26,000 మంది అమ్నెస్టీని వినియోగించుకున్నారు. ఏప్రిల్లో ఈ అమ్నెస్టీని ప్రకటించిన విషయం విదితమే. అరెస్ట్ చేసిన నిందితుల్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







