తెలంగాణలో కొత్తగా 1873 మందికి కరోనా నిర్ధారణ
- August 31, 2020
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 1873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 24 వేల 963కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 31వేల 299 కాగా కరోనా నుంచి కోలుకుని 92,837 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!