మస్కట్: ఒమన్ లో కొత్తగా 178 కరోనా కేసులు..8 మంది మృతి
- August 31, 2020
ఒమన్ లో కొత్తగా 178 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 85,722 మందికి పెరిగింది. మృతుల సంఖ్య 685కి చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నా..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఊరట కలిగించే అంశం. 85 వేల మందికి కరోనా వైరస్ బారిన పడితే..అందులో 80,810 మంది కోలుకోవటం విశేషం. గత 24 గంటల్లో 178 మందికి వైరస్ సోకితే..351 మంది రికవరి అయ్యారు. ఇదిలాఉంటే..వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం నిబంధనను అనుసరించటంతో పాటు..ఫేస్క్ మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!