డ్రగ్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- September 01, 2020కతార్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, 29 కిలోగ్రాముల హాషిష్ అలాగే 10.2 కిలోగ్రాముల మెథాంపెటమైన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మగ్లింగ్కి సంబంధించిన సమాచారం అందడంతో డైరెక్టరేట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేసి, డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు