డ్రగ్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- September 01, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, 29 కిలోగ్రాముల హాషిష్ అలాగే 10.2 కిలోగ్రాముల మెథాంపెటమైన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మగ్లింగ్కి సంబంధించిన సమాచారం అందడంతో డైరెక్టరేట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేసి, డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!









