డ్రగ్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- September 01, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, 29 కిలోగ్రాముల హాషిష్ అలాగే 10.2 కిలోగ్రాముల మెథాంపెటమైన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మగ్లింగ్కి సంబంధించిన సమాచారం అందడంతో డైరెక్టరేట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేసి, డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







