తెలంగాణలో 2,892 కొత్త కరోనా కేసులు
- September 02, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2 వేల 892 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 30 వేల 589 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు 846 మంది మృతి చెందారు. ప్రస్తుతం 32 వేల 341 యాక్టివ్ కేసులుండగా.. 97 వేల 402 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో 477 కొత్త కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం