తనిఖీలు నిర్వహించిన నార్తరన్ గవర్నర్
- September 02, 2020
బహ్రెయిన్: నార్తరన్ గవర్నర్ అలి బిన్ షేక్ అబ్దుల్హుస్సేన్ అల్ అస్ఫౌర్, గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పౌరులకు అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సల్మాబాద్ ఇండస్ట్రియల& జోన్, బార్బార్ అలాగే దిరాజ్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ నార్తరన్ గవర్నర్ బ్రిగేడియర్ ఖాలిద్ బిన్ రబియాహ్ సినాన్ అల్ దోస్సారి, పలువురు అధికారులు ఈ పర్యటనలో గవర్నర్ వెంట వున్నారు. ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులు అలాగే రోడ్ నెట్వర్క్ వంటి విషయాల గురించీ అడిగి తెలుసుకున్నారు. దిరాజ్లో సీవేజ్ వాటర్ సౌకర్యాలు, ట్రక్కులు అలాగే హెవీ వెహికిల్స్కి సంబంధించిన పార్కింగ్ లాట్స్ వివరాలూ తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









