తనిఖీలు నిర్వహించిన నార్తరన్ గవర్నర్
- September 02, 2020
బహ్రెయిన్: నార్తరన్ గవర్నర్ అలి బిన్ షేక్ అబ్దుల్హుస్సేన్ అల్ అస్ఫౌర్, గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పౌరులకు అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సల్మాబాద్ ఇండస్ట్రియల& జోన్, బార్బార్ అలాగే దిరాజ్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ నార్తరన్ గవర్నర్ బ్రిగేడియర్ ఖాలిద్ బిన్ రబియాహ్ సినాన్ అల్ దోస్సారి, పలువురు అధికారులు ఈ పర్యటనలో గవర్నర్ వెంట వున్నారు. ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులు అలాగే రోడ్ నెట్వర్క్ వంటి విషయాల గురించీ అడిగి తెలుసుకున్నారు. దిరాజ్లో సీవేజ్ వాటర్ సౌకర్యాలు, ట్రక్కులు అలాగే హెవీ వెహికిల్స్కి సంబంధించిన పార్కింగ్ లాట్స్ వివరాలూ తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







