తనిఖీలు నిర్వహించిన నార్తరన్ గవర్నర్
- September 02, 2020
బహ్రెయిన్: నార్తరన్ గవర్నర్ అలి బిన్ షేక్ అబ్దుల్హుస్సేన్ అల్ అస్ఫౌర్, గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పౌరులకు అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సల్మాబాద్ ఇండస్ట్రియల& జోన్, బార్బార్ అలాగే దిరాజ్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ నార్తరన్ గవర్నర్ బ్రిగేడియర్ ఖాలిద్ బిన్ రబియాహ్ సినాన్ అల్ దోస్సారి, పలువురు అధికారులు ఈ పర్యటనలో గవర్నర్ వెంట వున్నారు. ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులు అలాగే రోడ్ నెట్వర్క్ వంటి విషయాల గురించీ అడిగి తెలుసుకున్నారు. దిరాజ్లో సీవేజ్ వాటర్ సౌకర్యాలు, ట్రక్కులు అలాగే హెవీ వెహికిల్స్కి సంబంధించిన పార్కింగ్ లాట్స్ వివరాలూ తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







