తనిఖీలు నిర్వహించిన నార్తరన్ గవర్నర్
- September 02, 2020
బహ్రెయిన్: నార్తరన్ గవర్నర్ అలి బిన్ షేక్ అబ్దుల్హుస్సేన్ అల్ అస్ఫౌర్, గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పౌరులకు అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సల్మాబాద్ ఇండస్ట్రియల& జోన్, బార్బార్ అలాగే దిరాజ్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ నార్తరన్ గవర్నర్ బ్రిగేడియర్ ఖాలిద్ బిన్ రబియాహ్ సినాన్ అల్ దోస్సారి, పలువురు అధికారులు ఈ పర్యటనలో గవర్నర్ వెంట వున్నారు. ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులు అలాగే రోడ్ నెట్వర్క్ వంటి విషయాల గురించీ అడిగి తెలుసుకున్నారు. దిరాజ్లో సీవేజ్ వాటర్ సౌకర్యాలు, ట్రక్కులు అలాగే హెవీ వెహికిల్స్కి సంబంధించిన పార్కింగ్ లాట్స్ వివరాలూ తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..