జహ్రాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు
- September 02, 2020
కువైట్: జహ్రా రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇసుక ట్రక్, రెండు కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కువైట్ దిశగా వెళుతున్న రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జహ్రా గవర్నరేట్ బిల్డింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ఫైర్ ఫైటింగ్ బృందాలు సులైబికత్, తాహిర్ మరియు జహ్రాల నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









