జహ్రాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు
- September 02, 2020
కువైట్: జహ్రా రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇసుక ట్రక్, రెండు కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కువైట్ దిశగా వెళుతున్న రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జహ్రా గవర్నరేట్ బిల్డింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ఫైర్ ఫైటింగ్ బృందాలు సులైబికత్, తాహిర్ మరియు జహ్రాల నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







