కువైట్:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ మినిస్టర్
- September 02, 2020కువైట్ సిటీ:కువైట్ దేశ విదేశాంగ మంత్రి గౌరవ డిప్యూటీ మినిస్టర్. ఖలీద్ సులైమాన్ అల్-జరాల్లా భారత్ రత్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖరీ మరణానికి సంతాపం ప్రకటించడానికి భారత రాయబార కార్యాలయానికి సందర్శించి కువైట్ ప్రభుత్వం వారి తరుపున శ్రధ్ధాంజలి ఘటిస్తూ సంతాపం సందేశం తెలియజేశారు.అనంతరం భారత రాయబార కార్యాలయ అధికారి సెబి జార్జ్ తో సమావేశమయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్