కువైట్:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ మినిస్టర్
- September 02, 2020
కువైట్ సిటీ:కువైట్ దేశ విదేశాంగ మంత్రి గౌరవ డిప్యూటీ మినిస్టర్. ఖలీద్ సులైమాన్ అల్-జరాల్లా భారత్ రత్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖరీ మరణానికి సంతాపం ప్రకటించడానికి భారత రాయబార కార్యాలయానికి సందర్శించి కువైట్ ప్రభుత్వం వారి తరుపున శ్రధ్ధాంజలి ఘటిస్తూ సంతాపం సందేశం తెలియజేశారు.అనంతరం భారత రాయబార కార్యాలయ అధికారి సెబి జార్జ్ తో సమావేశమయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









