కువైట్:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ మినిస్టర్

- September 02, 2020 , by Maagulf
కువైట్:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ మినిస్టర్

కువైట్ సిటీ:కువైట్ దేశ  విదేశాంగ మంత్రి గౌరవ డిప్యూటీ మినిస్టర్. ఖలీద్ సులైమాన్ అల్-జరాల్లా భారత్ రత్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖరీ మరణానికి సంతాపం ప్రకటించడానికి భారత రాయబార కార్యాలయానికి సందర్శించి కువైట్ ప్రభుత్వం వారి తరుపున శ్రధ్ధాంజలి ఘటిస్తూ సంతాపం సందేశం తెలియజేశారు.అనంతరం భారత రాయబార కార్యాలయ అధికారి సెబి జార్జ్ తో సమావేశమయ్యారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com