22 రోజుల్లో 400 కన్స్యుమర్ ఫిర్యాదులు
- September 05, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 400కి పైగా ఫిర్యాదులు కేవలం 22 రోజుల్లోనే కన్స్యుమర్స్ నుంచి వచ్చాయి. ఈ మేరకు కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ (పిఎసిపి) ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 25 నుంచి ఆగస్ట్ 15 వరకు మొత్తం 420 ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫిర్యాదుల్ని అందుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫుడ్ కన్స్యుమబుల్స్, రెస్టారెంట్స్ అలాగే కేఫ్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ డివైజ్లు, కాంట్రాక్టింగ్ మరియు బిల్డింగ్ మెటీరియల్స్, వెహికిల్ రిపెయిర్ వర్క్ షాప్లు వంటివాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిల్లో వున్నాయి. కన్స్యుమర్స్తో సంప్రదించి ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటూ, ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









