పత్రిక గేట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- September 07, 2020
న్యూ ఢిల్లీ:ప్రధాని మోదీ మంగళవారం రాజస్థాన్ రాజధానిలో జైపూర్ పత్రిక గేట్ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ జవహర్లాల్ నెహ్రూ మార్గ్లో ప్రతిష్టాత్మకంగా ఈ ఐకానిక్ గేట్ ను నిర్మించింది. ఈ గేట్ ప్రారంభించడంతో గ్రూప్ చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా మోదీ విడుదల చేస్తారని ప్రధాన మంత్రి కార్యలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









