పత్రిక గేట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- September 07, 2020
న్యూ ఢిల్లీ:ప్రధాని మోదీ మంగళవారం రాజస్థాన్ రాజధానిలో జైపూర్ పత్రిక గేట్ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ జవహర్లాల్ నెహ్రూ మార్గ్లో ప్రతిష్టాత్మకంగా ఈ ఐకానిక్ గేట్ ను నిర్మించింది. ఈ గేట్ ప్రారంభించడంతో గ్రూప్ చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా మోదీ విడుదల చేస్తారని ప్రధాన మంత్రి కార్యలయం పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







