పబ్లిక్ స్కూల్ టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్కి కోవిడ్ 19 టెస్టింగ్
- September 09, 2020
మనామా: ఎడ్యుకేషన్ మరియు హెల్త్ మినిస్ట్రీస్, పబ్లిక్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే టీచర్లు మరియు టెక్నీషియన్లకు కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ టెస్టులు జరుగుతున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు ఈ కీలకమైన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 6న పబ్లిక్ స్కూల్ స్టాఫ్ తమ విధుల్ని ప్రారంభించాల్సి వుండగా, అది సెప్టెంబర్ 20కి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రతి పబ్లిక్ స్కూల్ స్టాఫ్కీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









