పబ్లిక్ స్కూల్ టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్కి కోవిడ్ 19 టెస్టింగ్
- September 09, 2020
మనామా: ఎడ్యుకేషన్ మరియు హెల్త్ మినిస్ట్రీస్, పబ్లిక్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే టీచర్లు మరియు టెక్నీషియన్లకు కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ టెస్టులు జరుగుతున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు ఈ కీలకమైన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 6న పబ్లిక్ స్కూల్ స్టాఫ్ తమ విధుల్ని ప్రారంభించాల్సి వుండగా, అది సెప్టెంబర్ 20కి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రతి పబ్లిక్ స్కూల్ స్టాఫ్కీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







