కోవిడ్ ఎఫెక్ట్ : డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో 2 వారాలు పొడిగించిన షార్జా
- September 09, 2020
కరోనా నేపథ్యంలో వర్చువల్ లెర్నింగ్ వైపే షార్జా విద్యా అధికారులు మొగ్గు చూపుతున్నారు. స్కూల్స్ నిర్వహణపై సమీక్షించిన షార్జా విపత్తుల నిర్వహణ బృందం, షార్జా ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ..డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఈ నెల 13 నుంచి 24 వరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అన్ని తరగతుల విద్యార్ధులకు దూర విద్య ద్వారానే పాఠాలు బోధిస్తారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తుల నిర్వహణ బృందం, ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ ప్రతినిధులు వెల్లడించారు. అయితే..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తరగతుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









