కోవిడ్ ఎఫెక్ట్ : డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో 2 వారాలు పొడిగించిన షార్జా
- September 09, 2020
కరోనా నేపథ్యంలో వర్చువల్ లెర్నింగ్ వైపే షార్జా విద్యా అధికారులు మొగ్గు చూపుతున్నారు. స్కూల్స్ నిర్వహణపై సమీక్షించిన షార్జా విపత్తుల నిర్వహణ బృందం, షార్జా ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ..డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఈ నెల 13 నుంచి 24 వరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అన్ని తరగతుల విద్యార్ధులకు దూర విద్య ద్వారానే పాఠాలు బోధిస్తారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తుల నిర్వహణ బృందం, ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ ప్రతినిధులు వెల్లడించారు. అయితే..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తరగతుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







