కోవిడ్ ఎఫెక్ట్ : డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో 2 వారాలు పొడిగించిన షార్జా
- September 09, 2020
కరోనా నేపథ్యంలో వర్చువల్ లెర్నింగ్ వైపే షార్జా విద్యా అధికారులు మొగ్గు చూపుతున్నారు. స్కూల్స్ నిర్వహణపై సమీక్షించిన షార్జా విపత్తుల నిర్వహణ బృందం, షార్జా ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ..డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఈ నెల 13 నుంచి 24 వరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అన్ని తరగతుల విద్యార్ధులకు దూర విద్య ద్వారానే పాఠాలు బోధిస్తారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తుల నిర్వహణ బృందం, ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ ప్రతినిధులు వెల్లడించారు. అయితే..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తరగతుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







