కొత్తగా 398 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 10, 2020 , by Maagulf
కొత్తగా 398 కరోనా పాజిటివ్‌ కేసులు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం కొత్తగా దేశంలో 398 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 762కి చేరుకుంది. కాగా, ఇప్పటి దాకా దేశంలో 88,337 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 83325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలనీ, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మినిస్ట్రీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com