కొత్తగా 398 కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం కొత్తగా దేశంలో 398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 762కి చేరుకుంది. కాగా, ఇప్పటి దాకా దేశంలో 88,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 83325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







