కొత్తగా 398 కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం కొత్తగా దేశంలో 398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 762కి చేరుకుంది. కాగా, ఇప్పటి దాకా దేశంలో 88,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 83325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







