కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: వెడ్డింగ్ పార్టీపై కేసు నమోదు
- September 11, 2020
అబుధాబి:అబుధాబి పోలీస్, ముగ్గురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వెడ్డింగ్ పార్టీ నిర్వహించారంటూ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ ప్రాసిక్యూషన్కి వారిని అప్పగించడం జరిగింది. కరోనా నేపథ్యంలో వెడ్డింగ్ ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్లకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు అమల్లో వున్న విషయం విదితమే. పెళ్ళి కొడుకు, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రిని ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆర్గనైజ్ చేసినవారికి 10,000 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ జరీమానా విధిస్తారు. గెస్ట్లకు ఒక్కొక్కరికి 5,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ జరీమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







