కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: వెడ్డింగ్ పార్టీపై కేసు నమోదు
- September 11, 2020
అబుధాబి:అబుధాబి పోలీస్, ముగ్గురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వెడ్డింగ్ పార్టీ నిర్వహించారంటూ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ ప్రాసిక్యూషన్కి వారిని అప్పగించడం జరిగింది. కరోనా నేపథ్యంలో వెడ్డింగ్ ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్లకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు అమల్లో వున్న విషయం విదితమే. పెళ్ళి కొడుకు, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రిని ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆర్గనైజ్ చేసినవారికి 10,000 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ జరీమానా విధిస్తారు. గెస్ట్లకు ఒక్కొక్కరికి 5,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ జరీమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







