కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: వెడ్డింగ్ పార్టీపై కేసు నమోదు
- September 11, 2020
అబుధాబి:అబుధాబి పోలీస్, ముగ్గురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వెడ్డింగ్ పార్టీ నిర్వహించారంటూ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ ప్రాసిక్యూషన్కి వారిని అప్పగించడం జరిగింది. కరోనా నేపథ్యంలో వెడ్డింగ్ ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్లకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు అమల్లో వున్న విషయం విదితమే. పెళ్ళి కొడుకు, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రిని ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆర్గనైజ్ చేసినవారికి 10,000 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ జరీమానా విధిస్తారు. గెస్ట్లకు ఒక్కొక్కరికి 5,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ జరీమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







