లేబర్ మార్కెట్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన: 197,000 దినార్స్ జరీమానా
- September 14, 2020
మనామా:మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటైటీస్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూటర్ మోవాజ్ అల్ హోగైల్ మాట్లాడుతూ, స్మాల్ క్రిమినల్ కోర్ట్, 38 మంది నిందుతలకి 35 కేసుల్లో జరీమానాలు విధించడం జరిగిందని చెప్పారు. మొత్తం జరీమానాలు 197,000 దినార్స్ వరకూ వుంటుందని వివరించారు. 1,000 అలాగే 26,0000 దినార్స్ మధ్య ఆయా నిందితులకు జరీమానాలు విధించడం జరిగింది. పర్మిట్ లేకుండా కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం, డొమెస్టిక్ వర్కర్స్ని పర్మిట్ లేకుండా సప్లయ్ చేయడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆయా వ్యక్తులపై విచారణ జరిపింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు