లేబర్ మార్కెట్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన: 197,000 దినార్స్ జరీమానా
- September 14, 2020మనామా:మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటైటీస్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూటర్ మోవాజ్ అల్ హోగైల్ మాట్లాడుతూ, స్మాల్ క్రిమినల్ కోర్ట్, 38 మంది నిందుతలకి 35 కేసుల్లో జరీమానాలు విధించడం జరిగిందని చెప్పారు. మొత్తం జరీమానాలు 197,000 దినార్స్ వరకూ వుంటుందని వివరించారు. 1,000 అలాగే 26,0000 దినార్స్ మధ్య ఆయా నిందితులకు జరీమానాలు విధించడం జరిగింది. పర్మిట్ లేకుండా కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం, డొమెస్టిక్ వర్కర్స్ని పర్మిట్ లేకుండా సప్లయ్ చేయడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆయా వ్యక్తులపై విచారణ జరిపింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..